వైయస్ జగన్కు కెసిఆర్ బాసట: చంద్రబాబుకు పరోక్ష చురకలు

తాను పుట్టినప్పుడే తన కుటుంబానికి 500 ఎకరాలకు పైగా ఉందని, తనపై తెలుగుదేశం పార్టీవారు ఆరోపణలు చేయడంలో అర్థం లేదని ఆయన అన్నారు. తెలంగాణపై చంద్రబాబునాయుడిని ఒప్పించలేని తెలుగుదేశం తెలంగాణ నాయకులు తనపై ఆరోపణలు చేస్తున్నారని, సూర్యుడిపై ఉమ్మేస్తే ముఖంపైనే పడుతుందని ఆయన అన్నారు. నోరుదని ఏది పడితే అది మాట్లాడితే చెల్లుబాటు కాదని, ప్రజలకు అందరి చరిత్రలు తెలుసునని ఆయన అన్నారు.
బాన్సువాడకు ఉప ఎన్నిక రాకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు కుట్ర చేశారని, ప్రచారం చేసే ముఖం లేక పోచారం శ్రీనివాస రెడ్డి రాజీనామా ఆమోదం పొందకుండా చూస్తున్నారని ఆయన విమర్సించారు. వారిద్దరు పచ్చి మోసగాళ్లని ఆయన అన్నారు. తాను ఆంధ్ర బ్రాహ్మణులను కించపరచలేదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్ర బ్రాహ్మణులతో తనకు వైషమ్యాలు లేవని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ బ్రాహ్మణులు నిష్టగా పూజలు చేస్తారని, ఆంధ్ర బ్రాహ్మణలకు ఆడంబరం ఎక్కువ అని మాత్రమే తాను అన్నట్లు ఆయన తెలిపారు. జీవో నెంబర్ 177ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
-
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..!










Click it and Unblock the Notifications