ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో అమ్మాయిలదే పై చోయి
కాగా ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడారు. ఈ నెల 25వ తారీఖు నుండి మెమోలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. స్థానిక ఆర్ఐఓ వద్ద అందుబాటులో ఉంటాయని చెప్పారు. పాసైన వారు ఇంప్రూమెంట్ రాసుకోవచ్చునని అయితే ఫెయిలైతే మాత్రం ఫెయిల్ కిందే లెక్క అని చెప్పారు. కాగా ఫలితాలలో నల్గొండ జిల్లా చివరి స్థానంలో ఉంది. ముందంజలో కృష్ణా జిల్లా ఉంది. నల్గొండ 34 శాతం ఫలితాలు సాధించగా కృష్ణా జిల్లా 70 శాతం ఫలితాలను సాధించింది.
English summary
Minister Parthasarathi released Intermediate first year results today. Girls top in results. Girls percentage 56.61, boys percentage 48.48. Total percentage is 42.21.
Story first published: Thursday, April 21, 2011, 12:20 [IST]