హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళపై గ్యాంగ్ రేప్, కాళ్లు నరికి కడియాలు ఎత్తుకెళ్లిన దొంగలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు సమీపంలోని శంషాబాద్‌లో దారుణం జరిగింది. దుండగులు కొంత మంది ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిపారు. ఆ తర్వాత ఆమె రెండు కాళ్లు నరికి కడియాలు ఎత్తుకెళ్లారు. ఆమెను హైదరాబాదులోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో చేర్చారు. ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతోంది.

పద్మ అనే ఆ మహిళా వేశ్యావృత్తి చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆమె షాద్‌నగర్‌కు చెందిన మహిళ అని తెలుస్తోంది. దుండగుల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. స్థానికంగా ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. హైదరాబాదు శివారులోని శంషాబాదులో దొంగల ముఠాలను సంచరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

English summary
A woman was gang raped and her legs were chopped at Shamshabad near Hyderabad. The victim Padma is admitted into Osmania General Hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X