తప్పుడు వార్తలు రాసిన పత్రికపై చట్టపరమైన చర్యలు: నాగానంద్
దాతల నుంచే ట్రస్టుకు విరాళాలు అందుతున్నాయని ఆయన చెప్పారు. గత నాలుగేళ్లలో మెడికల్ ట్రస్టుకు 130 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయని ఆయన చెప్పారు. ట్రస్టు సభ్యుల్లో ఒకరిని చైర్మన్గా ఎన్నుకుంటామని, ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ట్రస్టు సభ్యుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ట్రస్టులో హత్యారోపణలపై ప్రభుత్వం ఎప్పుడో విచారణ జరిపిందని ఆయన చెప్పారు.
Comments
sri sathya sai central trust sathya sai baba puttaparthi anantapur శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు సత్య సాయి బాబా పుట్టపర్తి అనంతపురం
English summary
Sri Sathya Sai Central trust member Naganad said that legal action will be initiated against a news paper for writing baseless articles.
Story first published: Thursday, April 28, 2011, 15:46 [IST]