ఇంటర్మీడియట్ సెకండియర్లోనూ బాలికలదే పైచేయి, కృష్ణా జిల్లా టాప్
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష రాసిన విద్యార్థినీవిద్యార్థుల్లో 63.27 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. నిరుటి కన్నా ఉత్తీర్ణతా శాతం తగ్గింది. మే 2 నాటికి కళాశాలలకు మార్కుల మెమోలను అందిస్తామని పార్థసారథి తెలిపారు. మే 27న ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇందుకు సంబంధించి సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు మే 5 ఆఖరి గడువని చెప్పారు.
Comments
intermediate krishna district nalgonda district girl students hyderabad కృష్ణా జిల్లా నల్లగొండ జిల్లా విద్యార్థినులు హైదరాబాద్
English summary
Girl students over through boys in Intermediate second year examination results. 66.39 percent girl students passed as against 60.61 percent of boys.
Story first published: Thursday, April 28, 2011, 12:28 [IST]