వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్యసాయి ట్రస్టు సభ్యులలో కుదరని ఏకాభిప్రాయం: 8న మరోసారి సమావేశం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sathya Saibaba
అనంతపురం: ప్రశాంతి నిలయంలో ఆదివారం జరిగిన శ్రీసత్యసాయి ట్రస్టు సమావేశం మరో తేదికి వాయిదా పడింది. ఆదివారం మధ్యాహ్నం పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ట్రస్టు సభ్యులు సమావేశమయ్యారు. అయితే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సమాధి నిర్మాణం, విగ్రహ ఏర్పాటుపై ట్రస్టు సభ్యులకు ఏకాభిప్రాయం కుదరక పోవడంతో సమావేశం వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో ఈ నెల 4న జరిగే బాబా దశదిన కర్మపైన కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది.

సమావేశం ఈ నెల 7వ తేదిన లేదా 8వ తేదిన అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో చైర్మన్ ఎంపిక, చెక్ పవర్ ఎవరికి కట్టుబట్టనున్నారో తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే. అయితే జస్టిస్ భగవతి లేదా శ్రీనివాసన్‌లకు చైర్మన్ పదవిని, చెక్ పవర్‌ను బాబా సోదరుడి తనయుడు రత్నాకర్ లేదా శ్రీనివాసన్‌లకు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

English summary
Sathya Sai trust was decided to meet another time on 7th or 8th of May. So Chairman selection and check power selection also postponed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X