వైయస్ జగన్కు 30 నోటీసులు, వైయస్ విజయమ్మకు ఏడు నోటీసులు
కడప, పులివెందుల ఉప ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహిస్తామని ఆయన చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 305 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. 10,540 మందిపై బైండోవర్ కేసులు పెట్టినట్లు కూడా ఆయన తెలిపారు. 1240 ఆయుధ లైసెన్సులు రద్దు చేసినట్లు ఆయన చెప్పారు. పులివెందుల, కడప ఉప ఎన్నికల్లో ఇప్పటి వరకు 2.21 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని ఆయన అన్నారు.
Comments
English summary
EC issued 39 notices to YSR Confress party candidate YS Jagan in connection with the poll voilations. YS Vijayamma was issued 7 notices.
Story first published: Monday, May 2, 2011, 17:41 [IST]