తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శనివారం శ్రీవారిని దర్శించుకోనున్న జూనియర్ ఎన్టీఆర్ దంపతులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jr NTR-Laxmi Pranathi
తిరుపతి: నూతన దంపతులు జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిలు శనివారం ఉదయం కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. గురువారం రాత్రి పెళ్లి చేసుకున్న ఈ జంట శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుండి తిరుమల తిరుపతికి బయలు దేరి వెళ్లారు. సాయంత్రం తిరుపతి చేరుకున్నారు. శుక్రవారం రాత్రి తిరుపతిలో బస చేసి ఉదయాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.

కాగా సాంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. తనకు మొదటి నుండి సాంప్రదాయంగా ఉండటం ఇష్టమని, తాను పెళ్లి ఎలాగైతే చేసుకోవాలని అనుకున్నానో అలాగే చేసుకున్నానని ఆనందం వ్యక్తం చేశారు.

English summary
New couple Jr NTR and Laxmi Pranathi were reached Tirupati today evening. They will see lord Venkateshwara tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X