కొనసాగుతున్న జుడాల సమ్మె: చిన్నారులు మరణిస్తున్నా డోంట్ కేర్
అయితే జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తుండటంతో రోగులకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఉండటానికి ఇతర ప్రాంతాలలోని డాక్టర్లను తీసుకు వచ్చే పనిలో ఉన్నామని నీలోఫర్ వైద్యులు చెబుతున్నారు. అయితే ఆదివారం వరకే జుడాల సమ్మె కారణంగా ఆదివారం ఒక్కరోజే ఎనిమిది మంది చిన్నారులు మరణించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే రోజుకు పది నుండి పదిహేను మంది చిన్న పిల్లలు మరణించడం సహజమే అని డాక్టర్లు చెప్పడం విశేషం.
Comments
English summary
Junior doctors were continuing their agitation seventh day also. Neilofer doctors were trying to alternate felicities.
Story first published: Monday, May 9, 2011, 10:22 [IST]