జగన్కు 2లక్షల మెజార్టీ వస్తే నా ఆస్తులు రాసిస్తా: వీరశివారెడ్డి సవాల్
జిల్లా ఎస్పీ జగన్ తొత్తుగా వ్యవహరించాడని వీరశివారెడ్డి ఆరోపించారు. నన్ను హౌస్ అరెస్టు చేసి ఎస్పీ రౌడీలను ప్రోత్సహించారని అన్నారు. జిల్లా ఎస్పీ ఖచ్చితంగా జగన్తో మ్యాచ్ ఫిక్స్ అయ్యారని అన్నారు. ఎస్పీ వైఖరిపై ఫిర్యాదు చేస్తానని అన్నారు. ఎస్పీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు కూడా ఇస్తానని చెప్పారు.
Comments
English summary
Congress MLA Veerashiva Reddy challenged Ex MP YS Jaganmohan Reddy's majority today. He said he will give his property to Jagan if Jagan get 2 lack majority.
Story first published: Monday, May 9, 2011, 15:50 [IST]