వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తమిళనాడులో కాంగ్రెసుకు ఎదురుదెబ్బ: నాలుగింటిలోనే ఆధిక్యం
ఐదు రాష్ట్రాల ఎన్నికలలో భాగంగా ఈ రోజు ఓట్ల లెక్కింపు జరుతున్న విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో అధికారంలో ఉన్న పార్టీలో వెనుకంజలో ఉన్నాయి. అసోం మాత్రం కాంగ్రెసు ముందంజలో ఉంది. పుదుచ్చేరిలో అధికార పార్టీ మళ్లీ అధికారం నిలబెట్టుకునే అవకాశం కనిపిస్తోంది.
Comments
English summary
Congress is contest from 64 seats but lead in only 4 seats.
Story first published: Friday, May 13, 2011, 10:16 [IST]