కాంగ్రెసు పార్టీని ఆంధ్రలో మొయిలీయే భ్రష్టు పట్టించాడు: పాల్వాయి
మంత్రివర్గంలో పలువురిని తొలగించాలని సూచించారు. కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెసులో ఉంటూ కాంగ్రెసును నష్ట పరిచే చర్యలు చేపడుతున్నారన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల ఫలితాలను స్వాగతిస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చెప్పారు. ఈ వైఫల్యం కాంగ్రెసు నేతలు పోస్టుమార్టం నిర్వహించాల్సిన ఆవశ్యకతను చూపించిందన్నారు.
Comments
palwai govardhan reddy rosaiah ys jagan ys vijayamma hyderabad పాల్వాయి గోవర్దన్ రెడ్డి రోశయ్య వైయస్ జగన్ వైయస్ విజయమ్మ హైదరాబాద్
English summary
Ex chief minister Rosaiah said today that he is welcomes election. Congress senior leader Palvai Govardhan Reddy demand to take action on YS Jagan camp MLAs.
Story first published: Friday, May 13, 2011, 15:04 [IST]