వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ జగన్ విజయం తెలంగాణకు మంచిదైంది: జూపల్లి కృష్ణారావు
జూన్ 1వ తేదీలోగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణకు చెందిన మంత్రులు, శానససభ్యులు రాజీనామా చేయాలని, రాజీనామాలు చేయకపోతే ప్రజలు ద్రోహులుగా పరిగణిస్తారని ఆయన అన్నారు. 14ఎఫ్ను సవరించిన తర్వాతనే ఎస్సై రాత పరీక్షలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డిది మాటల పోరాటమని, తమది ప్రత్యక్ష పోరాటమని ఆయన అన్నారు.
Comments
jupalli krishna rao telangana ys jagan ysr congress kadapa bypolls congress mahaboob nagar జూపల్లి కృష్ణారావు వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు కడప ఉప ఎన్నికలు కాంగ్రెసు మహబూబ్నగర్
English summary
Minister from Telangana Jupalli Krishna rao said that YS Jagan victory will help to Telangana.
Story first published: Saturday, May 14, 2011, 12:54 [IST]