సెంటిమెంటు వల్లనే వైయస్ జగన్ గెలిచారు: మంత్రి శైలజానాథ్
వైయస్ రాజశేఖర రెడ్డిపై సానుభూతి వల్లనే వైయస్ జగన్ గెలిచారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. సానుభూతి వల్ల గెలిచారు తప్ప మరోటి కాదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. డబ్బు పంచడం వల్ల వైయస్ జగన్కు భారీ మెజారిటీ వచ్చిందని ఆయన అన్నారు. జగన్ విజయం వల్ల కాంగ్రెసుకు కలిగే నష్టం ఏమీ లేదని ఆయన అన్నారు.
Comments
shailajanath anam ramnarayana reddy ys jagan ysr congress kadapa bypolls congress hyderabad శైలజానాథ్ వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు కడప ఉప ఎన్నికలు కాంగ్రెసు హైదరాబాద్
English summary
Ministers Shailajanath and Anam Ramnarayan Reddy said that YS Jagan won due to YSR sentiment.
Story first published: Saturday, May 14, 2011, 13:11 [IST]