వైయస్ జగన్ రైతు దీక్షలో పాల్గొన్న ఏడుగురు ఎమ్మెల్యేలు
కాగా అంతకుముందు భారీగా అభిమానులతో కలిసి దీక్షా శిబిరానికి వచ్చిన వైయస్ జగన్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి పూలమాల వేశారు. కాగా అంతకుముందు రైతు నాయకుడు తికాయత్ మృతికి దీక్షలో నివాళులు అర్పించారు. రైతు సంక్షేమం కోసం తికాయత్ జరిపిన ఉద్యమాల గురించి మాట్లాడారు. మూడు నెలల క్రితం చెరకు పంటకు మద్దతు ధర కోరుతూ మూడు లక్షల మంది రైతులతో ఢిల్లీని ముట్టడించిన తికాయత్, తన జీవితంలో ఎన్నో ఉద్యమాలకు సారథ్యం వహించారని సంతాప సందేశంలో పేర్కొన్నారు.
Comments
ys jagan ambati rambabu srikanth reddy sucharitha congress guntur వైయస్ జగన్ అంబటి రాంబాబు శ్రీకాంత్ రెడ్డి సుచరిత కాంగ్రెసు గుంటూరు
English summary
Six MLAs participated in YS Jaganmohan Reddy rythu deeksha. Nallapureddy, Srikanth Reddy, Sivaprasad Reddy, Ramakrishna Reddy, Balineni Srinivas Reddy, Sucharitha were participated.
Story first published: Sunday, May 15, 2011, 16:56 [IST]