గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ దరికి మంత్రి సోదరుడు క్రిష్ణదాస్: రైతు దీక్షకు మద్దతు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
గుంటూరు: రాష్ట్ర రైతాంగ సమస్యలపై వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రైతు దీక్షకు మంత్రి ధర్మాన ప్రసాదరావు సోదరుడు, ఎమ్మెల్యే ధర్మాన క్రిష్ణదాస్, టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతి సోమవారం కలిసి మద్దతు ప్రకటించారు. జగన్ దీక్షా శిబిరాన్ని సందర్సించి వారు తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు సోదరుడు క్రిష్ణదాస్ మాట్లాడారు.

తాను రాజకీయంగా ఎదగడానికి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కారణం అని చెప్పారు. రాజకీయాల్లో నైతికత చాలా ముఖ్యం అని చెప్పారు. తాను జగన్‌తో కలిసి ముందుకు సాగుతానని ప్రకటించారు. ప్రజల ఆకాంక్ష మేరకే తాను జగన్‌తో వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కాగా సోమవారం జగన్‌ను కలసి వారిలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఉన్నారు.

English summary
Minister Dharmana Prasada Rao brother, MLA Krishna Das was supported YSR congress party president YS Jaganmohan Reddy. He met Jagan at rythu deeksha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X