వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గడ్చిరోలీ ఎదురుకాల్పుల్లో 15 మంది మావోయిస్టుల హతం

By Pratap
|
Google Oneindia TeluguNews

Naxals
గడ్చిరోలీ: మాహారాష్ట్రలోని గడ్చిరోలీలో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో 15 మంది మావోయిస్టులు, నలుగురు పోలీసులు మరణించారు. మృతుల సంఖ్య పెరగవచ్చునని భావిస్తున్నారు. గడ్చిరోలీలోని భామ్రాఘడ్ తాలూకా నార్గొండ గ్రామంలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. గురువారం ఉదయం పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. కొన్ని గంటల పాటు ఈ ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ఎదురు కాల్పులు ప్రారంభమైనట్లు సమాచారం. నార్గొండ అటవీ ప్రాంతంలో ఈ ఎదురు కాల్పులు జరిగాయి. ఇటీవలి కాలంలో ఇంత భారీ ఎదురు కాల్పులు జరగడం ఇదే ప్రథమం.

English summary
15 Maoists and 4 policemen were killed in Gadchirili encounter today. Encounter has began at 8AM tofay in Gadchiroli of Maharastra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X