నష్టనివారణ చర్యలకు దిగిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
ముఖ్యమంత్రి ఈ నెల 23వ తేదీన శాసనసభ్యులు, ఎమ్మెల్సీలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆ తర్వాత పార్లమెంటు సభ్యులను, నాయకులను కలుసుకుంటారని తెలుస్తోంది. ఈ సమావేశాలకు ఎజెండా ఏమీ ఉండదని, మీలో నేను ఒక్కడిని అనే విషయాన్ని వారికి చేరవేయడమే ముఖ్యమంత్రి ఉద్దేశమని చెబుతున్నారు. శాసనసభ్యులు, ఎమ్మెల్సీలతో సమావేశం తర్వాత మంత్రివర్గంలోకి కొత్తవారిని తీసుకుంటారని, శాఖలను మారుస్తారని, తద్వారా మంత్రుల్లో శాఖల కేటాయింపుపై ఉన్న అసంతృప్తిని తొలగిస్తారని చెబుతున్నారు. రెండు రోజుల హైదరాబాదు పర్యటనలో ముఖ్యమంత్రిని సమర్థించినవారు ఆజాద్కు కనిపించలేదని చెబుతున్నారు. పెట్టారు.
Comments
kiran kumar reddy congress ghulam nabi azad mlas hyderabad కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు గులాం నబీ ఆజాద్ శాసనసభ్యులు హైదరాబాద్
English summary
In the aftermath of complaints against his style functioning to Gulam Nabi Azad, AICC in charge of Andhra Pradesh affairs, chief minister N Kiran Kumar Reddy is seriously thinking of reconciliatory moves towards his critics in the cabinet and the party.
Story first published: Thursday, May 19, 2011, 10:29 [IST]