వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మరింత కాలం కనిమొళికి జైలే, సిబిఐకి హైకోర్టు నోటీసు
కనిమొళి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై హైకోర్టు సిబిఐకి నోటీసు జారీ చేసింది. కనిమొళి, శరద్ కుమార్ బెయిల్ పిటిషన్ను సిబిఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించి వారిద్దరిని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సిబిఐ మోపిన అభియోగాల్లో నిజం లేదని కనిమొళి తరఫు న్యాయవాది వాదించారు. తాను పిల్లల తల్లినని, వారి బాగోగులు చూడాల్సిన అవసరం ఉందని, అందువల్ల తనకు బెయిల్ మంజూరు చేయాలని కనిమొళి తన బెయిల్ పిటిషన్లో చెప్పుకున్నారు.
Comments
English summary
Here comes a bad piece of news for DMK MP Kanimozhi who will now have to stay behind the bars for some more time at least, as the Delhi High Court on Tuesday put off the hearing on her bail plea to May 30.
Story first published: Tuesday, May 24, 2011, 12:50 [IST]