బుచ్చయ్యను విందుకు పిలిచిన మురళీమోహన్, గొడవపై ద్విసభ్య కమిటీ
సమస్యను పరిష్కరించి, ఇరు వర్గాల మధ్య సామరస్యాన్ని కుదర్చడానికి తెలుగదేశం పార్టీ అధిష్టానం ద్విసభ్య కమిటీని వేసింది. ఈ కమిటీలో గరికపాటి రామ్మోహన్ రావు, కాగితం వెంకట్రావు ఉన్నారు. వీరిద్దరు ఇరు వర్గాలతో చర్చలు జరిపారు. ఈ చర్చల సారాంశంతో చంద్రబాబుకు వారు ఓ నివేదికను సమర్పిస్తారు. ఇరు వర్గాల నాయకులు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిసే అవకాశం ఉంది.
Comments
murali mohan telugudesam buchaiah chowdary hyderabad మురళీ మోహన్ తెలుగుదేశం బుచ్చయ్య చౌదరి హైదరాబాద్
English summary
TDP senior leader Buchaiah Chowdary rejected actor and party leader Murali Mohan's invitation.
Story first published: Tuesday, May 29, 2012, 11:58 [IST]