వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బీహార్లో ఎపి టూరిస్టు బస్సు బోల్తా: ముగ్గురు ఆంధ్రుల మృతి
ఈ ప్రమాదం బీహార్లోని కైమూర్ జిల్లాలో చోటు చేసుకుంది. కాగా మృతి చెందిన ముగ్గురిలో ఇద్దరు విశాఖ వాసులు కాగా, ఒకరు కాకినాడ వాసి. కాగా ఈ ప్రమాదం ఉత్తరప్రదేశేలోని అలహాబాద్ వద్ద జరిగినట్టు కూడా వార్తలు వస్తున్నాయి.
Comments
English summary
Three andhra people dead in Bihar state with bus accident. 25 people injured and sent to Mohania hospital.
Story first published: Friday, June 3, 2011, 11:23 [IST]