వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్‌లో ఎపి టూరిస్టు బస్సు బోల్తా: ముగ్గురు ఆంధ్రుల మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bihar
పాట్నా: బీహార్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినఓ ఓ పర్యాటక బస్సు శుక్రవారం ఉదయం ఒకటి బోల్తా పడింది. ఎపికి చెందిన టూరిస్టు బస్సు బోద్ గయా నుండి ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడటంతో ముగ్గురు మరణించగా, మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను దగ్గరలోని మొహానియాలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదం బీహార్‌లోని కైమూర్ జిల్లాలో చోటు చేసుకుంది. కాగా మృతి చెందిన ముగ్గురిలో ఇద్దరు విశాఖ వాసులు కాగా, ఒకరు కాకినాడ వాసి. కాగా ఈ ప్రమాదం ఉత్తరప్రదేశే‌లోని అలహాబాద్ వద్ద జరిగినట్టు కూడా వార్తలు వస్తున్నాయి.

English summary
Three andhra people dead in Bihar state with bus accident. 25 people injured and sent to Mohania hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X