తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెసు పార్టీ నాశనమే: పాల్వాయి గోవర్దన్ రెడ్డి
వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విషయం పరంగా చూస్తే బొత్సను నియమించి పార్టీ మంచి నిర్ణయం తీసుకుందన్నారు. బొత్స నియామకం సరైనదన్నారు. తెలంగాణ వారికి పదవులు ఇచ్చినా వెలగబెట్టేది ఏమీ లేదన్నారు. బొత్స మూడు ప్రాంతాలను బలోపేతం చేస్తాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు నలల క్రితమే బొత్సను పిసిసి అధ్యక్షుడిగా ఎన్నిక చేయాలని తాను అధిష్టానానికి సూచించానని చెప్పారు.
Comments
palwai govardhan reddy telangana botsa satyanarayana congress hyderabad పాల్వాయి గోవర్దన్ రెడ్డి తెలంగాణ బొత్స సత్యనారాయణ కాంగ్రెసు హైదరాబాద్
English summary
Congress senior leader Palvai Govardhan Reddy said today that congress will weak if not give Telangana. He welcomed Botsa Satyanarayana as PCC president.
Story first published: Tuesday, June 7, 2011, 15:54 [IST]