వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మళ్లీ రెచ్చి పోయిన మావోలు: ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్ల మృతి
దీనికి జవాన్లు కూడా తిరిగి కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య కాల్పులు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మరణించారు. మావోయిస్టులు భారీగానే ఉన్నట్లుగా పోలీసు వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో సైన్యం హెలికాప్టర్లలో అదనపు బలగాలను పంపిస్తోంది.
Comments
English summary
Three jawans died in maoists attack in Dantewada district of Chhattisgarh today.
Story first published: Saturday, June 11, 2011, 11:30 [IST]