వృద్ధ మహిళను కత్తులతో బెదిరించి 10 తులాల బంగారం దోపిడి
కాగా మంగళవారం ముంబయి వ్యాపారస్తులను బెదిరించి 5 కిలోల బంగారాన్ని దోచుకున్న దుండగులను పోలీసులు ఒక రోజులోపే చేధించారు. దుండగులను అమీర్పేటలోని ఓ హోటల్లో పోలీసులు పట్టుకొని వారి వద్ద నున్న 5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. కాగా మూడు రోజుల క్రితం ఓ సైంటిస్టు తనయుడుని కొందరు దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే.
Comments
English summary
Thieves attacked on old woman and theft 10 grams gold in Madhapur of Hyderabad.
Story first published: Wednesday, June 15, 2011, 11:39 [IST]