జయశంకర్ వద్ద టిడిపి, కాంగ్రెసును అడ్డుకున్న కెయు విద్యార్థులు
కాగా కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఆచార్య జయశంకర్ మరణవార్త పట్ల తన సంతాపం తెలిపారు. జయశంకర్ లోతైన ఆలోచనలు గల వ్యక్తి అని, విలువల కోసం కట్టుబడి ఉన్న వ్యక్తి అని కొనియాడారు. మృతి ఆయనను బాధించినట్లు చెప్పారు. ఆయన విద్యావేత్తగా, సామాజిక వేత్తగా పేరు గాంచాడని అన్నారు. ఆయనతో తనకు దశాబ్దాలుగా అనుబంధం ఉందని అన్నారు. కాగా ప్రముఖ దర్శకుడు శంకర్ జయశంకర్ మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
jayashankar gundu sudha rani rajaiah telangana jaipal reddy warangal జయశంకర్ గుండు సుధారాణి రాజయ్య తెలంగాణ జైపాల్ రెడ్డి వరంగల్
English summary
Kakatiya University Joint action committee students obstructed telugudesam and congress leaders to see Prof.Jayashankar.
Story first published: Tuesday, June 21, 2011, 16:09 [IST]