ప్రజాసేవ చేయాలని లేదు: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఎప్పటికీ ప్రజలకు గుర్తుండి పోతాయని అన్నారు. తన పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణ ఎన్ని జన్మలెత్తినా మర్చిపోనని అన్నారు. కాగా అంతకుముందు ఆయన పెనుకొండ నుంచి ఓదార్పు యాత్రను ప్రారంభించారు. పెనుగొండ శివారులోని ఆంజనేయస్వామి ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన ఓదార్పు యాత్రను ప్రారంభించారు.
Comments
ys jagan odarpu yatra hanuman penugonda anantapur వైయస్ జగన్ ఓదార్పు యాత్ర హనుమాన్ పెనుగొండ అనంతపురం
English summary
YSR Congress party president YS Jaganmohan Reddy blamed Telugudesam and congress party in his odarpu.
Story first published: Thursday, June 23, 2011, 15:01 [IST]