హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎవరికీ నేను సలహాలు ఇచ్చే పరిస్థితిలో లేను: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: తాను ఎవరికీ సలహాలు ఇచ్చే పరిస్థితిలో లేనని మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. పెంచిన పెట్రో ధరలను తగ్గించాలని సలహా ఇస్తారా అని మీడియా ప్రతినిధులు శనివారం మీడియా ప్రతినిధులు అడిగితే ఆ వ్యాఖ్య చేశారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెంపును ఆయన వ్యతిరేకించారు. పెట్రో ధరల పెంపుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని ఆయన అన్నారు. మహిళలకు గ్యాస్ ధరలు పెంచడం, రవాణాకు పనికి వచ్చే డీజిల్ ధరలు పెంచడం సరైంది కాదని ఆయన అన్నారు.

పార్టీలకు అతీతంగా పెట్రో ఉత్పత్తుల ధరలను వ్యతిరేకిస్తున్నారని, పరిస్థితిని గమనించి పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన సూచించారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వంలోనివారు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆలోచన చేయాలని ఆయన అన్నారు.

English summary
Former chief minister K Rosaiah opposed the hike in petro prices. He suggested the government to rethink on hike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X