వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిమ్మల్ని చంపేస్తాం: అవే సభ్యులపై రత్నాకర్ అనుచరుల వీరంగం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ratnakar
అనంతపురం: అవే సంస్థకు చెందిన వారిపై సత్యసాయి ట్రస్టు సభ్యుడు రత్నాకర్ అనుచరులు ఆదివారం వీరంగం సృష్టించారు. అవే సంస్థకు చెందిన ప్రభాకర్ చౌదరిని చంపేస్తామంటూ వారు హెచ్చరించారు. ఆదివారం సత్యసాయి ట్రస్టుపై చర్చా వేదిక సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. అవే ప్రభాకర్ చౌదరి ట్రస్టుకు సంబంధించిన పలు విషయాలపై చర్చించాడు. దీంతో అక్కడకు రత్నాకర్ అనుచరులు వచ్చి అవే సభ్యులపై రెచ్చిపోయి వీరంగం సృష్టించి చంపేస్తామని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.

అయితే అందుకు ప్రభాకర్ చౌదరి కూడా ఘాటుగనే స్పందించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ట్రస్టు సభ్యులను జైలుకు పంపించే వరకు ఉద్యమిస్తామని అన్నారు. తనకు, అవే సభ్యులకు ఏం జరిగినా అందుకు రత్నాకర్‌దే బాధ్యత అని ప్రభాకర్ చౌదరి అన్నారు. తమను చంపుతామని బెదిరింపులకు గురి చేస్తే ఉద్యమం ఆపేది లేదన్నారు.

English summary
Sathya Sai Trust member Ratnakar followers attack on AWAY members today at Prasanti Nilyam wile talks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X