గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమ్మాయిని రేప్ చేసి, చంపిన మతబోధకుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Guntur District
గుంటూరు: గుంటూరు జిల్లాలో ఓ మతబోధకుడు అకృత్యానికి పాల్పడ్డాడు. ఓ బాలికపై అత్యాచారం జరిపి, ఆమెను హత్య చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం నాదెండ్ల గ్రామంలో అజయ్ బాబు అనే పాస్టర్ 14 ఏళ్ల మౌనిక అనే అమ్మాయిపై అత్యాచారం జరిపి, ఆమెను హత్య చేశాడు.

మౌనిక వంట చేస్తుండగా అజయ్ బాబు ఆమె వద్దకు వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో అతను ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అమ్మాయిని గుంటూరు ఆస్పత్రిలో చేర్చారు. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. అయితే, ఆమ్మాయి చికిత్స పొందుతూ మరణించింది.

English summary
A 14 year girl is raped and killed by a pastor in Nadendla village of Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X