అమ్మాయిని రేప్ చేసి, చంపిన మతబోధకుడు
మౌనిక వంట చేస్తుండగా అజయ్ బాబు ఆమె వద్దకు వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో అతను ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అమ్మాయిని గుంటూరు ఆస్పత్రిలో చేర్చారు. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. అయితే, ఆమ్మాయి చికిత్స పొందుతూ మరణించింది.
Comments
English summary
A 14 year girl is raped and killed by a pastor in Nadendla village of Guntur district.
Story first published: Wednesday, June 29, 2011, 17:07 [IST]