వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజలకు మళ్లీ పెట్రోల్ మంట, డీజిల్ ధరా పెంపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Petrol Price Hike
న్యూఢిల్లీ: పెంచిన డీజిల్, వంట గ్యాస్ ధరలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతుండగానే కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. పెంచిన ఈ ధరలు గురువారం అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. పెట్రోల్ ధరను లీటరుకు 27 పైసలు, డీజిల్ ధరను లీటరుకు 15 పైసలు పెంచారు. పెట్రోల్ పంపు డీలర్ల కమిషన్ కోసమే ఈ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది.

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచింది. వంట గ్యాస్ ధరను సిలిండర్‌కు 50 రూపాయలు పెంచింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. సిలిండర్ ధరను రాయితీలు ఇవ్వడం ద్వారా తగ్గించేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి.

English summary
The government today hiked petrol and diesel prices by a marginal Rs. 0.27 a litre and Rs. 0.15 per litre, respectively following increase in the commission paid to petrol pump dealers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X