రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదు: దామోదర రెడ్డి
అధిష్టానానికి సమయం ఇస్తామని కానీ ఓ నిర్ధిష్ట సమయంలోగా చర్చలు పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వం రద్దైనా రాష్ట్రపతి పాలన వచ్చినా రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదన్నారు. వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణపై తన నిర్ణయం ప్లీనరీలో ప్రకటించాలని అన్నారు. తాము తెలంగాణ మినహా మరే ప్రత్యామ్నాయానికి ఆమోదించమని చెప్పారు. కేంద్రం ప్రకటించిన తెలంగాణ రాష్ట్రాన్ని సీమాంధ్ర నేతలు రాజీనామాలతో అడ్డుకున్నారని ఎమ్మెల్సీ కెఆర్ ఆమోస్ విమర్శఇంచారు. తెలంగాణ కోసం మరోసారి చర్చలు అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
Comments
English summary
Congress party senior MLA Damodar Reddy said today that congress leaders are not ready to resignation till Telangana.
Story first published: Wednesday, July 6, 2011, 15:07 [IST]