కొలిక్కి వస్తున్న మద్దెలచెర్వు సూరి హత్య కేసు
కాగా, శింగనమల రమేష్, కళ్యాణ్ ఇళ్లలో సోదాలు నిర్వహించి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరికి 600 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఆస్తులు వచ్చాయి, ఆదాయ మార్గాలు ఏమిటనే విషయాలపై వారు సరైన సమాధానాలు ఇవ్వడం లేదు. భాను కిరణ్ ఆస్తులను వారి పేరు మీద పెట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు. సూరి హత్యకు ముందే భాను కిరణ్ ఐదుగురు రియల్టర్ల నుంచి 45 లక్షల రూపాయలు తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది.
Comments
maddelacheruvu suri bhanu kiran singanamala ramesh c kalyan hyderabad మద్దెలచెర్వు సూరి భాను కిరణ్ శింగనమల రమేష్ సి కళ్యాణ్ హైదరాబాద్
English summary
CID enquiry revealed that film producers Singanamala Ramesh and C Kalyan are in touch with Bhanu Kiran, main culprit in Maddelacheruvu Suri murder case.
Story first published: Thursday, July 7, 2011, 11:40 [IST]