కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ప్లీనరీకి హాజరైన ఎమ్మెల్యేలు, ధిక్కారమే

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప‌: తమ పార్టీ అధిష్టానాన్ని బేఖాతరు చేస్తూ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు శుక్రవారం ప్రారంభమైన వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్లీనరీ సమావేశానికి హాజరయ్యారు. పార్టీని ధిక్కరించడానికి వారు ఏ మాత్రం వెనకాడలేదు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్లీనరీకి కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, సబ్బం హరి పాల్గొన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్లీనరీ సమావేశానికి బాలినేని శ్రీనివాస రెడ్డి, శోభానాగిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాబూ రావు, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, శేషారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు, కుంజా సత్యవతి, గుర్నాథ రెడ్డి, కొండా సురేఖ హాజరయ్యారు.

ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, జూపూడి ప్రభాకర రావు, కొండా మురళి, తిప్పారెడ్డి, శేషుబాబు ప్లీనరీకి హాజరయ్యారు. ప్లీనరీలో సోమయాజులు ఆర్థిక విధానంపై ముసాయిదాను ప్లీనరీలో ప్రతిపాదించారు.

English summary
Congress MLAs attended YS Jagan's YSR congress party plenary today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X