భూతగాదాలతో హత్య, ఇళ్లకు నిప్పు పెట్టిన బంధువులు
కాగా విశాఖపట్నంలోని ఆదర్శనగర్ 10వ వీధి నెంబరులో ఇంటికోసం ఓ కొండ పైన గొయ్యి తవ్వుతుండగా మట్టిపెల్లలు కూలి ముగ్గురు కూలీలు మృతి చెందారు. నలుగురు కూలీలు గొయ్యి తవ్వుతుండగా ఒక్కసారిగా మట్టి పెల్లలు మీద పడ్డాయి. స్థానికులు వెంటనే స్పందించడంతో ఒక వ్యక్తి బతికి బయటపడ్డాడు. మిగిలిన ముగ్గురు మృతి చెందారు. దీంతో ఆ కుటుంబాలలో విచారం నెలకొంది.
Comments
English summary
Tension take place in santipuram of Chittoor district with farmer murder.
Story first published: Tuesday, July 12, 2011, 15:09 [IST]