శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టుపై ముఖ్యమంత్రి సీరియస్
సత్య సాయి సెంట్రల్ సత్యదూరమైన నివేదికను సమర్పించిందని ఆయన అన్నట్లు చెబుతున్నారు. సమగ్ర నివేదికను సమర్పించాలని ట్రస్టును ఆదేశించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ట్రస్టు సమర్పించిన నివేదికపై పరిశీలనకు ఆర్థిక నిపుణులకు అప్పగించారు. ప్రశాంతి నిలయంలోని యజుర్వేద మందిరం నుంచి 34 కోట్ల రూపాయలు తరలిస్తూ పట్టుబడిన నేపథ్యంలో ట్రస్టు సభ్యులపై తీవ్ర అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ట్రస్టుకు నోటీసులు జారీ చేసింది.
Comments
kiran kumar reddy sathya sai central trust sathya saibaba puttaparthi hyderabad కిరణ్ కుమార్ రెడ్డి సత్య సాయి సెంట్రల్ ట్రస్టు సత్య సాయిబాబా పుట్టపర్తి హైదరాబాద్
English summary
It is said that CM Kiran Kumar Reddy expressed his unhappiness on Sri Sathya Central Trust report.
Story first published: Wednesday, July 13, 2011, 9:57 [IST]