వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణకు అందరినీ ఒప్పించాల్సిందే: మర్రి మాట
తెలంగాణ అంశం చాలా జఠిలమైనదన్నారు. రాజీనామాలు చేసినంత మాత్రాన తెలంగాణ రాదన్నారు. 48 గంటలు దీక్ష చేపట్టిన తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దీక్ష చేస్తున్న విద్యార్థులు తమ దీక్షను విరమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణపై అధిష్టానానికి డెడ్ లైన్లు పెట్టడం సరికాదన్నారు. అధిష్టానం పరిష్కారం గురించి ఆలోచిస్తుందని అందుకు సమయం ఇవ్వాలని ఆయన సూచించారు.
Comments
marri sasidhar reddy telangana seemandhra congress new delhi మర్రి శశిధర్ రెడ్డి తెలంగాణ సీమాంద్ర కాంగ్రెసు న్యూఢిల్లీ
English summary
Sanathnagar mla Marri Sasidhar Reddy supported union minister Ghulam Nabi Azad comments on Telangana issue.
Story first published: Thursday, July 14, 2011, 14:43 [IST]