వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
స్కూటర్పై బాంబును గుర్తించాం: ముంబై పేలుళ్లపై సింగ్
స్థానికుల సహాయంతో సిసిటివి రికార్డింగులో కనిపిస్తున్న అందరినీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. సిసిటివి రికార్డింగ్ ద్వారా కీలకమైన ఆధారాలు లభించగలవని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. రికార్డింగులో అనుమానాస్పదంగా కనిపించేవారందరినీ ప్రశ్నించనున్నట్లు ఆయన తెలిపారు. దేశం వెలుపలి ఇ- మెయిల్ వచ్చిన విషయాన్ని ఆయన ధ్రువీకరించారు. ఆ మెయిల్ గురించి గానీ అది ఎక్కడి నుంచి వచ్చిందనేది గానీ ఆయన చెప్పలేదు.
Comments
English summary
The investigators have identified a scooter on which one of the bombs was planted to trigger the Wednesday terror strikes in Mumbai, according to Union home secretary RK Singh.
Story first published: Friday, July 15, 2011, 14:27 [IST]