వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పద్మనాభుని సంపదపై కోర్టుకెళ్లిన రాజన్ కన్నుమూత
కేరళ పద్మనాభస్వామి ఆలయంలో నిధుల లెక్క తేల్చాలంటూ సుప్రీంకోర్టుకి సుందరరాజన్ దరఖాస్తు చేశారు. ఆయన వయసు 70సంవత్సరాలు. సుందరరాజన్ విజ్ఞప్తి మేరకే సుప్రీంకోర్టు నియమించిన ఏడుగురు సభ్యుల కమిటీ ఆలయం నేలమాళిగలోని నిధుల లెక్కింపు మొదలుపెట్టింది. సుందరరాజన్ 1964 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి.
Comments
English summary
Sundar Rajan died today, who filed a case on Anantha Padmanaba Swamy property in Supreme court.
Story first published: Sunday, July 17, 2011, 13:53 [IST]