సాయి ట్రస్టు సభ్యులపై అనుమానపు నీడలు
అంతేకాదు ట్రస్టు సభ్యులు యజుర్మందిరంలోని సంపదను లెక్కించాక ఈ నెల 2వ తారీఖున జాయింట్ కలెక్టర్ సోదాలు జరిపినప్పుడు మరో డెబ్బై లక్షల రూపాయలకు పైగా బయట పడింది. దీంతో అధికారులలో ట్రస్టు సభ్యులపై అనుమానపు నీడలు కమ్ముకున్నాయి. సోమవారం యజుర్మందిరంలోని మూడు గదుల్లోని సంపద లెక్కింపు సమయంలో అధికారులు సైతం పాల్గొంటారు.
Comments
English summary
The AP government is suspecting Sri Sathya Sai Baba Trust members on counting of Trust property. Today the government officers will participated in counting.
Story first published: Monday, July 18, 2011, 9:45 [IST]