వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆరో గది తెరిచే నిర్ణయం కమిటీదే: సుప్రీం కోర్టు
కమిటీ నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. నేలమాళిగలోని ఐదు గదులను తెరిచిన నేపథ్యంలో ఆరోగదిని తెరిచే బాధ్యతను కమిటీపై పెట్టింది. ఆరో గదిని తెలవటంపై కమిటీదే తుది నిర్ణయం అని చెప్పింది. ఆరో గది తెరిచే విషయంలో నివేదిక సమర్పించాలని కమిటీకి సూచించింది. కాగా కేరళలోని పద్మనాభ స్వామి ఆలయంలో అనంత సంపద ఉన్న విషయం తెలిసిందే.
Comments
anantha padmanabha swamy kerala thiruvananthapuram supreme court new delhi అనంత పద్మనాభ స్వామి కేరళ తిరువనంతపురం సుప్రీం కోర్టు న్యూఢిల్లీ
English summary
Supreme Court give interim orders on Anantha Padmanaba Swamy temple property. SC make a committe to count property.
Story first published: Thursday, July 21, 2011, 11:33 [IST]