వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరో గది తెరిచే నిర్ణయం కమిటీదే: సుప్రీం కోర్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ananta Padmanabhaswamy
న్యూఢిల్లీ: కేరళలోని తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయంలో దొరికిన సంపదపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులను బుధవారం ఉదయం జారీ చేసింది. పద్మనాభ స్వామి ఆలయంలో దొరికిన భారీ సంపదను లెక్కించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీ వేయాలని నిర్ణయించింది. పద్మనాభ స్వామి ఆలయ సంపద ఆలయ లెక్కింపు కమిటీ చైర్మన్‌గా జాతీయ వస్తు ప్రదర్శనశాల డైరెక్టర్ పివి ఆనంద్‌ను నియమించింది. కమిటీపై కేరళ రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేసింది.

కమిటీ నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. నేలమాళిగలోని ఐదు గదులను తెరిచిన నేపథ్యంలో ఆరోగదిని తెరిచే బాధ్యతను కమిటీపై పెట్టింది. ఆరో గదిని తెలవటంపై కమిటీదే తుది నిర్ణయం అని చెప్పింది. ఆరో గది తెరిచే విషయంలో నివేదిక సమర్పించాలని కమిటీకి సూచించింది. కాగా కేరళలోని పద్మనాభ స్వామి ఆలయంలో అనంత సంపద ఉన్న విషయం తెలిసిందే.

English summary
Supreme Court give interim orders on Anantha Padmanaba Swamy temple property. SC make a committe to count property.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X