కేవలం ఆర్థికమే, సిబిఐ విచారణ అవసరం లేదు: ఎమ్మార్
ఎకరా భూమి రూపాయలు 22 కోట్లు ఉన్న సమయంలో రూ.5 వేలకే ఎమ్మార్ సంస్థ ఇతరులకు కేటాయించారని ఆరోపించారు. ఎలాంటి విల్లాలు కట్టకుండానే స్టైరిస్ కంపెనీకి మార్కెటింగ్ చేశారని అన్నారు. ఎపిఐఐసికి తెలియకుండా ఎమ్మార్ సంస్థ యాక్సిస్ బ్యాంకులో 150 కోట్ల రుణం తీసుకున్నదన్నారు. ఎమ్మార్, ఎపిఐఐసి మధ్య ఉన్న వివాదం కేవలం ఆర్థిక పరమైనది మాత్రమేనని అందుకు సిబిఐ విచారణ అవసరం లేదని ఎమ్మార్ తరఫు న్యాయవాది వాదించారు. కాగా ఇరువురి వాదనల అనంతరం న్యాయమూర్తి కేసును మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేశారు.
Comments
ys jagan jagathi publications emaar apiic hyderabad వైయస్ జగన్ జగతి పబ్లికేషన్స్ ఎమ్మార్ ఎపిఐఐసి హైదరాబాద్
English summary
EMAAR lawyer argued today in high court that there is no need of cbi enquiry on APIIC land. He said It is small property issue between EMAAR and APIIC.
Story first published: Monday, August 1, 2011, 13:34 [IST]