ఇద్దరికి ప్రాణం పోసిన కవి 'మో' అవయవ దానం
వేగుంట మోహన్ ప్రసాద్ అవయవాలను దానం చేయాలని వేగుంట మోహన్ ప్రసాద్ చివరి కోరిక. ఆ మేరకు ఆయన కుటుంబ సభ్యులు ఈ నెల 2వ తేదీన అనుమతి ఇచ్చారు. కాలేయం, మూత్రపిండాల మార్పిడిని హైదరాబాదులోని గ్లోబల్ ఆస్పత్రి చేపట్టింది. కాగా, వేగుంట నేత్రాలను విజయవాడలోని స్వేచ్ఛ గోరా ఐ బ్యాంక్కు దానం చేశారు. వేగుంట మోహన్ ప్రసాద్ రాసిన నిషాదం రచనకు ఇటీవలే తణికెళ్ల భరణి అవార్డు లభించింది.
Comments
English summary
The liver donated by noted poet from Vijayawada Vegunta Mohan Prasad, also known as 'Mo', who was declared brain dead on August 2 at a hospital in Vijayawada came to his rescue.
Story first published: Thursday, August 4, 2011, 8:34 [IST]