హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.25వేలు దాటిన బంగారం ధర, వెండి రేటు అంతే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gold
హైదరాబాద్: బంగారం ధర వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. ప్రస్తుతం బంగారం ధర రూపాయలు 25వేలు దాటి ఆల్ టైం హైకు చేరుకుంది. సోమవారం బంగారం ఇరవై అయిదువేలు దాటింది. సోమవారం ఉదయం 24 క్యారెట్ బంగారం ధర రూ.25,140 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 25,500 ఉందని సమాచారం. దీంతో వినియోగదారులు బెంబెలెత్తుతున్నారు. వెండి సైతం అదే దారిలో ఉంది. కిలో వెండి ధర రూ.60,500 ఉంది. అయితే గతంలో డెబ్బై వేల వరకు వెళ్లి వెండి ఇప్పుడు అరవై వేలు మెల్లిగా దాటుతోంది.

కాగా అమెరికా రుణ బిల్లు ప్రభావం కారణంగానే బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లలో డబ్బులు పెట్టడం కన్నా బంగారం కొనడమే మేలని అందరూ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి.

English summary
Gold rate is going all time high today. Today's 24 carrates gold rate is Rs.25,140.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X