కానిస్టేబుల్ ఆత్మహత్య, ఎస్పీయే బాధ్యుడని ఆరోపణ
దీనిపై గట్టిగా అడగడంతో చౌహాన్ తనపై చర్యలు తీసుకుంటానని బెదరించడంతో ప్రసాద్ ఒత్తిడికి లోనయ్యాడు. మంగళవారం ఉదయం రాంనగర్ గేటు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్పీ చౌహాన్పై చట్టపరమైన తీసుకోవాలని పోలీస్ అధికారుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఇంట్లో పని చేయించుకుంటూ మానసికంగా చౌహన్ వేధిస్తున్నాడని ప్రసాద్ తాను రాసిన స్యూసైడ్ నోట్లో రాశాడు.
Comments
English summary
AR constable prasad committed suicide with his officer's harassment at Anantapur.
Story first published: Tuesday, August 9, 2011, 10:20 [IST]