వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణలో ప్రతి పౌరుడూ పాండవుడే: దానం నాగేందర్
ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి వర్గ ఉపసంఘం చర్చలు సామరస్య పూర్వకంగా జరిగాయని ఆయన చెప్పారు. ఉద్యోగులపై ప్రభుత్వం ఏ విధమైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని ఆయన అన్నారు. కాగా, సమ్మెపై ఈ నెల 16వ తేదీన నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పారు. ముస్లిం, హిందువుల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకునే సకల జనుల సమ్మె జరుగుతుందని ఆయన అన్నారు. 17వ తేదీననే సకల జనుల సమ్మె సాగుతుందని ఆయన అన్నారు. దీన్ని రెండు దశలుగా కొనసాగిస్తామని ఆయన చెప్పారు.
Comments
English summary
Minister Danam Nagender said that every citizen in Telangana is a Pandava.
Story first published: Thursday, August 11, 2011, 15:42 [IST]