వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంత ఆలస్యంగానా..?: చంద్రబాబుకు రైతు షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
కాకినాడ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు తన పర్యటనలో రైతు షాక్ ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలో పంట విరామం ప్రకటించిన రైతులను పరామర్శించేందుకు చంద్రబాబు అక్కడ శుక్రవారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయం అమలాపురంలో రైతు మేధోమథన సదస్సును ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న సత్య అనే సాధారణ రైతు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు పంట విరామంపై స్పందించడాన్ని ప్రశ్నించారు. రైతులు ఓ ఉద్యమంగా ప్రారంభించిన పంట విరామం పట్ల తెలుగుదేశం పార్టీ ఆలస్యంగా స్పందించిందని ఆయన చంద్రబాబుతో అన్నారు.

అంతేకాకుండా పార్లమెంటు సమావేశాలలోనూ తెలుగుదేశం పార్టీ పంట విరామంపై ప్రశ్నించక పోవడాన్ని ఆయన చంద్రబాబు దృష్టికి తీసుకు వచ్చారు. రైతులు ఇంత పెద్ద ఎత్తున పంట విరామాన్ని ప్రకటిస్తుంటే పార్లమెంటులో టిడిపి ప్రజాప్రతినిధులు ప్రశ్నించలేదని ఆయన మేధోమథనంలో చెప్పారు.

English summary
TDP Chandrababu Naidu shocked by a farmer in East Godavari district in his tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X