వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శంకరరావుతో రేణుకా చౌదరి భేటీ, జగన్ కేసుపై ఆరా

By Pratap
|
Google Oneindia TeluguNews

Renuka Choudary
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు వేసిన మంత్రి పి. శంకరరావును మాజీ కేంద్ర మంత్రి, ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి బుధవారం సాయంత్రం కలిశారు. జగన్‌పై సిబిఐ కేసు వివరాలను ఆమె శంకరరావును అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఆ వివరాలతో ఆమె ఢిల్లీకి పయనమై వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా, వైయస్ జగన్ సతీమణి భారతిని దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ సమావేశమైనట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సిబిఐ కేసుపై ఆయన భారతితో చర్చించినట్లు తెలుస్తోంది. అనిల్ కుమార్‌పై కూడా ప్రతిపక్షాలు తీవ్రమైన ఆరోపణలు చేశాయి. కుటుంబ సభ్యులంతా రేపు హైదరాబాదులోని వైయస్ జగన్ నివాసానికి వచ్చే అవకాశాలున్నాయి.

English summary
AICC spokesperson Renuka Choudary met minister P Shankar Rao on YS Jagan case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X