విశ్రాంత సమయంలో బాధించింది: మాజీ సిఎం రోశయ్య
దేశంలో పేరుకు పోయిన అవినీతిని రూపుమాపటంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. లోక్పాల్ బిల్లు ముసాయిదా డ్రాఫ్టును రూపొందించిన వారిలో అన్నాహజారే సైతం ఉన్నారని రోశయ్య అన్నారు. అలాంటప్పుడు ఇప్పుడు అభ్యంతరం సరికాదన్నారు. అయినా కేంద్రం హజారేను గాంధేయవాదిగా చూస్తోందన్నారు. కేంద్రం ప్రయత్నాలు ఫలించి మంచి వాతావరణం ఏర్పడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
Comments
English summary
Former CM Konijeti Rosaiah felt very sad on Ameerpet land case. He said he is very happy with clean chit.
Story first published: Wednesday, August 17, 2011, 14:24 [IST]