చిరంజీవి విలీన సభలో సోదరుడు నాగబాబు
నాగబాబుతో పాటు చిరంజీవి బావమరిది, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఈ సమావేశానికి వచ్చారు. అయితే, పవన్ కళ్యాణ్ మాత్రం రాలేదు. పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. కడప ఉప ఎన్నికల సమయంలో చిరంజీవి కాంగ్రెసుకు మద్దతుగా ప్రచారం చేసినప్పుడు నాగబాబు అక్కడికి వెళ్లారు. చిరంజీవితో పాటు వేదికను పంచుకోలేదు గానీ దూరంగా ఉండి పరిస్థితిని అంచనా వేశారు.
Comments
nagababu allu aravind ys jagan ysr congress cbi probe hyderabad నాగబాబు అల్లు అరవింద్ వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు సిబిఐ విచారణ హైదరాబాద్
English summary
Chiranjeevi's brother Nagababu attended PRP merger in Congress meeting today.
Story first published: Monday, August 22, 2011, 16:52 [IST]