వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నా హజారేకు ప్రధాని లేఖ, దీక్ష విరమణకు విజ్ఞప్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ: దీక్ష విరమించాలని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సామాజిక కార్యకర్త అన్నా హజారేకు విజ్ఞప్తి చేశారు. లోక్‌పాల్ బిల్లుపై ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించడానికి కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ అన్నా బృందంతో చర్చలు జరుపుతారని ఆయన తెలిపారు. ఈ మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం అన్నా హజారేకు ఓ లేఖ రాశారు.

ప్రభుత్వానికి, అన్నా బృందం మొదటిసారి ముఖాముఖి భేటీ అయ్యాయి. న్యాయ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్జీద్ మంగళవారం అర్వింద్ కేజ్రివాల్‌తో సమావేశమయ్యారు. లోక్‌పాల్ సమస్యపై వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి. సమస్య ప్రారంభమైన ఆగస్టు 16వ తేదీ తర్వాత ఇరు పక్షాలకు మధ్య ఇదే తొలి సమావేశం. ఈ సమావేశం ఢిల్లీ ముఖ్యమంత్రి కుమారుడు, పార్లమెంటు సభ్యుడు సందీప్ దీక్షిత్ నివాసంలో జరిగింది.

English summary
Prime Minister Manmohan on Tuesday appealed to Anna Hazare to end his fast. Finance Minister Pranab Mukherjee will hold talks with Team Anna to break the deadlock over the Lokpal Bill issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X